TET స్పెషల్ EVS
▪1). జనతా ఫ్రిజ్ లో ఎన్ని కుండలు వాడతారు
జ: 2
▪2). అలుగు అంటే
జ: చెరువు నిండిపారటానికి కట్టే గట్టు
▪3). రాజమండ్రి వద్ద గోదావరి నది పై నిర్మించిన వంతెన పొడవు
జ: 3 km
▪4). ప్రపంచ జలదినోత్సవం
జ: మార్చి 22
▪5). ఆర్యుల ప్రధాన ధనం
జ: ఆవులు
▪6). గౌతము బుద్దుని తొలి ప్రబోధాన్ని ఏమంటారు
జ: ధర్మచక్ర పరివర్తనం
▪ 7). గాంధీజి జన్మించిన తేది
జ:;1869 అక్టోబర్ 2
▪8). ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వృక్షం
జ: వేప
▪9). భారత దేశంలో తొలిసారి ఇనుము ఉపయోగించిన వారు
జ: ఆర్యులు
▪10). ఆంద్రప్రదేశ్ రాష్ర్టపక్షి
జ: పాలపిట్ట
▪11). కలహారి ఎడారిలో నివసించే ఆదిమతెగ
జ: బుష్ మేన్ లు
▪12). సిందూ నాగరికథ ప్రజల ప్రధాన దైవం
జ: అమ్మతల్లి
▪13). ఏనుగుల గుంపుకు సారద్యం వహిస్తూ ముందు నడిచేది
జ: ముసలి ఆడ ఏనుగు
▪14). హరప్పా ప్రజల ముఖ్యవృత్తి
జ: వ్యవసాయం
▪15). పాకాల చెరువు నిర్మించింది
జ: కాకతీయులు
▪16). వేయిస్తంభాల గుడి కాకతీయులకాలం నాటి ఏ ఆలయ.
జ: శివాలయం
▪17). కుతుబ్ మీనార్ నిర్మాణం పూర్తి చేసింది
జ: ఇల్ టుట్ మిష్
▪18). హరప్పా ప్రజలు ఏ ఏ లోహాలతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేవారు
జ: రాగి, తగరం, సీసం
▪19). అంతరిక్షం లో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరియొక ఖగోలపదార్థాన్ని ఏమంటారు?
జ: ఉపగ్రహం
▪20). ఉదయగిరి కోట ఏ జిల్లాలో ఉంది?
జ: నెల్లూరు
▪21). చంద్రగిరి కోట తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు
జ: 14
▪22). తళ్ళికోట(రాక్షస తంగిడి) యుద్దం ఏ సవత్సరంలో జరిగింది
జ: 1565
▪23). భూమికి దగ్గరగా ఉన్న నక్షిత్రం
జ: సూర్యుడు
▪24). కాళిదాసు ఏ రాజుల ఆస్థాన కవులలో ఒకడు.
జ: గుప్తుల
▪25). సారనాధ్ స్తూపం ఏ రాష్ర్టంలో ఉంది
జ: ఉత్తరప్రదేశ్
▪26). కబడ్డీ జట్టులో సభ్యుల సంఖ్య
జ: 7
▪27). దర్గామిట్టాలో జరిగే రొట్టెల పండగ ఏ జిల్లాలో జరుగుతుంది.
జ: నెల్లూరు
▪28). పిలక మొక్కల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిగే మొక్క
జ: చేమంతి
▪29). ఆడ గుర్రానికి, మగ గాడిదకు పుట్టిన సంకరజాతి సంతానాన్ని ఇలా అంటారు
జ: మ్యూల్
▪30). పత్రకోరకాలు దీనిలో కనిపిస్తాయి
జ: రణపాల
▪31). వానపాము,జలగ ఏ వర్గానికి చెందుతాయి ?
జ: అన్నెలిడా
▪32). సుప్తావస్థను ప్రదర్శించే జీవి
జ: హెడ్జ్ హాగ్
▪33). భోపాల్ గ్యాస్ దుర్ఘటన కి కారణమైన వాయువు ఏది
జ: మిథైల్ ఐసో సైనైడ్
▪34). క్రింది వానిలో తరిగిపోని శక్తి వనరు
జ: సౌరశక్తి
▪35). అమ్మ,నాన్నలతో పాటు ముగ్గురు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ కుటుంభాన్ని ఏమంటారు?
జ: పెద్దకుటుంబం
▪36). నాలుక అంచులలో ఏ గ్రాహకాలు కలవు
జ: పులుపు
▪37). జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది
జ: 1919
▪38). దేనిద్వారా మానవజాతి ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతుంది?
జ: కుటుంబం
▪39). భారతదేశం లో సముద్ర తీరం గల రాష్ర్టాల సంఖ్య
జ: 9
▪40). మన రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తేది ?
జ: 26 జనవరి 1950
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
All govt jobs Adda
Telegram group link
https://t.me/joinchat/G1lIVmWpSEOMYAjI
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻